దేవుని సృష్టిలో అతి ముఖ్యమైనది మానవ సృష్టి అని చూపుట. దేవుడు ఆదాము యొక్క అవసరాన్ని గుర్తించి సాటి అయిన సహాయముగా హవ్వను ఇచ్చుట. మన అవసరాలు కూడా దేవునికి తెలుసు అని బోధించుట.
మనుష్యులు ఇప్పటికి కూడా నోవహు దినములలో వలె ఉన్నారు అని చూపుట. రాబోవుచున్న దేవుని తీర్పు దినమును గురించి వినుటకు ఇష్టపడని వారు అనేక మంది ఉన్నారు అని గుర్తు చేయుట.
దేవుని యందు విశ్వాసముంచుట వలన నోవహు, అతని కుటుంబము ఓడలో సురక్షితంగా ఉన్న విధముగానే, మనము కూడా ప్రభువైన యేసునందు విశ్వాసముంచిన యెడల దేవుని ఉగ్రతను తప్పించుకుంటాము అని చూపుట.
ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.