కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి మైనార్టీలు, ప్రాథమిక హక్కులు, తదితర అంశాలపై సలహాలు ఇచ్చిన అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గా, ఏ మతాన్నయినా నమ్మి, ఆచరించి, అభివృద్ధి చేసే స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా మన భారతీయ రాజ్యాంగ డ్రాఫ్టులో ప్రతిపాదించి, తీర్మానం జరిగే క్రమములో “అభివృద్ధి అనేది” క్రైస్తవ సమాజం కొరకు మాత్రమే తల పెట్టినదని ఎత్తిచూపించబడినప్పటికీ దానిని ఆమోదింపజేసిన సర్దార్ వల్లభాయి పటేల్ గారికి అంకితం.