నేటి క్రైస్తవ సమాజంలో దేవుడంటే కేవలం ఆశీర్వదించువాడు, స్వస్థపరచువాడు. తప్పులు చేసినా శిక్షించడు అనే బోధలు అధికంగా వినబడుతున్నాయి. అందువల్ల క్రైస్తవుల్లో దేవుని భయం క్రమంగా తగ్గిపోతూ.. విచ్చలవిడితనం పెరుగుతుంది. దీని వెనుక సాతానుడు, అతని సేవకులు చాపక్రింద నీరులా క్రైస్తవ సమాజంలో పని చేస్తుండడం గమనార్హం.
పరిశుద్ధుడైన దేవుడు తన పిల్లలు తప్పులు చేస్తే ఆయన సహించడని, వారి మేలు కోసం క్రమశిక్షణ చేస్తాడనే సత్యం క్రైస్తవుల్లో అత్యధికులకు తెలియకపోవడం బాధను కలిగిస్తుంది. వీరికి సత్యం తెలియకపోడానికి కొందరు బోధించే బోధ ఒక కారణం. ఈ నేపథ్యంలో..
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.