పెంతెకోస్తువారు, కరిస్మాటిక్ వారు, సాధారణంగా చెప్పుకొంటే (జీసస్ ఓన్లీ గుంపు మినహా) పరిశుద్ధాత్మ దేవత్వాన్ని, త్రిత్వాన్ని నమ్ముతారు. అయితే పెంతెకొస్తు ఉద్యమం తండ్రి కుమారులను త్రోసిపుచ్చి పరిశుద్ధాత్మను హెచ్చిస్తుంది. క్రొత్త నిబంధన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్న క్రమాన్ని మార్చి పరిశుద్ధాత్మ, కుమారుడు, తండ్రిగా తికమక చేసారు. అయితే పరిశుద్ధాత్మ తనను గూర్చి కాక క్రీస్తును గూర్చి మాట్లాడవలసి వుంది. తండ్రి కుమారులు ఆయన్ని ఈ లోకములోనికి పంపించారు. కుమారుణ్ణి లోకానికి వెల్లడిచేసి మహిమపరచే బాధ్యత ఆయనకు అప్పగింపబడ్డది (యోహాను 16:13-15).
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.