కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నేను నీమీదికి ఖడ్గము రప్పించి , మనుష్యులను పశువులను నీలోనుండి నిర్మూలము చేసెదను,
నైలునదిని ఎండి పోజేసి నేనాదేశమును దుర్జను లకు అమ్మివేసెదను , పరదేశుల చేత నేను ఆ దేశమును దానిలోనున్న సమస్తమును పాడుచేయించెదను , యెహోవానైన నేను మాట యిచ్చియున్నాను
నర పుత్రుడా , ఐగుప్తు రాజైన ఫరోను గూర్చి అంగలార్పు వచనమెత్తి అతనికి ఈ మాట ప్రకటింపుము జనములలో కొదమ సింహమువంటివాడవని నీవు ఎంచబడితివి , జలములలో మొసలివంటివాడవై నీ నదులలో రేగుచు నీ కాళ్లతో నీళ్లు కలియబెట్టితివి , వాటి వాగులను బురదగా చేసితివి.
దానిలో మనుష్యులు సంచ రించరు , పశువులు తిరు గవు ; నలువది సంవత్సరములు అది నిర్నివాసముగా ఉండును.
విశేషముగా మేతమేసి మిగిలిన దానిని కాళ్లతో త్రొక్కుట మీకు చాలదా ?