తరువాత వారు ఏలీమునకు వచ్చిరి; అక్కడ పండ్రెండు నీటి బుగ్గలును డెబ్బది యీత చెట్లును ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్లయొద్ద దిగిరి.
ఏలీములోనుండి వారు బయలుదేరి ఎఱ్ఱ సముద్రము నొద్ద దిగిరి.
ఎఱ్ఱసముద్రము నొద్దనుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి.
సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి
తరువాత ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యమునుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లులేనందున
సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి
ఐగుప్తునకు కోటగా నున్న సీను మీద నా క్రోధము కుమ్మరించెదను , నోలోని జనసమూహమును నిర్మూలము చేసెదను
ఐగుప్తుదేశములో నేను అగ్ని యుంచగా సీను నకు మెండుగ నొప్పిపట్టును , నోపురము పడగొట్ట బడును , పగటివేళ శత్రువులు వచ్చి నొపుమీద పడుదురు .