
రామా గెబలవారు ఆరువందల ఇరువది యొకరును
వాటి పల్లెలు పోగా పండ్రెండు పట్టణములు.
మిక్మషువారు నూట ఇరువది యిద్దరును
సమూయేలు అతనితో-నీవు చేసిన పని యేమని యడిగెను . అందుకు సౌలు -జనులు నాయొద్దనుండి చెదరిపోవుటయు , నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు , ఫిలిష్తీయులు మిక్మషులో కూడియుండుటయు నేను చూచి
ఫిలిష్తీయుల దండు కావలివారు కొందరు మిక్మషు కనుమకు వచ్చిరి .
అష్షూరీయులు ఆయాతుమీద పడుచున్నారు మిగ్రోను మార్గముగా పోవుచున్నారు మిక్మషులో తమ సామగ్రి ఉంచుచున్నారు
బేతేలు హాయిలవారు నూట ఇరువది ముగ్గురును
అక్కడనుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను.
ఇదిగో నేను మీ కాజ్ఞాపించియున్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు పొంచియుండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికిని మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనులమధ్య బసచేసెను.
మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు.
అక్కడనుండి ఆ సరిహద్దు లూజు వైపున, అనగా బేతేలను లూజు దక్షిణమువరకు సాగి క్రింది బెత్హోరోనుకు దక్షిణముననున్న కొండమీది అతారోతుఅద్దారువరకు వ్యాపించెను.