
జనసమూహములను పిలిచి–మీరు విని గ్రహించుడి;
అప్పుడు యేసు జనసమూహములతోను తన శిష్యులతోను ఇట్లనెను
అంతట ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి–నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువయెత్తికొని నన్ను వెంబ డింపవలెను.
మరియు ఆయన వారికి బోధించుచు నిట్లనెను–శాస్త్రులనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువు టంగీలు ధరించుకొని తిరుగుటను, సంతవీధులలో వందనములను
ఇతరులు భయపడునిమిత్తము పాపము చేయువారిని అందరి యెదుట గద్దింపుము .