అతడు మిలేతునుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను.
ఎరస్తు కొరింథు లో నిలిచిపోయెను . త్రోఫిము రోగియైనందున అతని మిలేతు లో విడిచివచ్చితిని .