
అందుకు పిలాతు–ఆలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమిచేతునని వారినడుగగా– సిలువవేయుమని అందరును చెప్పిరి.
అధిపతి–ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసెనని అడుగగా వారు–సిలువవేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి.
అప్పుడాయన–మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి, కొంచెముసేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను; ఏలయనగా అనేకులు వచ్చుచు పోవుచు నుండి నందున, భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను.
కాగా వారు దోనె యెక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లిరి.