గాదు గోత్రములో దెయూవేలు కుమారుడైన ఎలాసాపు
ఆరవ దినమున అర్పణమును తెచ్చినవాడు దెయూవేలు కుమారుడును గాదీయులకు ప్రధానుడునైన ఎలీయాసాపా.
ఇది దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపా అర్పణము.
గాదీయుల గోత్రసైన్యమునకు దెయువేలు కుమారుడైన ఎలీయాసాపు అధిపతి.