
పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురు,
మల్కీయా కుమారుడగు పసూరునకు పుట్టిన యెరోహాము కుమారుడైన అదాయా ఇమ్మెరు కుమారుడైన మెషిల్లేమీతునకు పుట్టిన మెషుల్లామునకు కుమారుడైన యహజేరాకు జననమైన అదీయేలు కుమారుడగు మశై.
పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురును