ఎనిమిదవ నెలను జెరహీయుల సంబంధుడును హుషాతీయుడునైన సిబ్బెకై అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
అనాతోతీయుడైన అబీయెజరు, హుషాతీయుడైన మెబున్నయి,
అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై