
ఎల్తోలదు కెసీలు హోర్మా సిక్లగు మద్మన్నా
ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతని కిచ్చెను. కాబట్టి నేటి వరకు సిక్లగు యూదా రాజుల వశమున నున్నది.
దావీదును అతని జనులును మూడవ దినమందు సిక్లగునకు వచ్చిరి; అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశముమీదను సిక్లగుమీదను పడి, కొట్టి దానిని తగులబెట్టి,
దావీదు ఏలుబడి వరకు వారు ఆ పట్టణములలో కాపురముండిరి.