దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా
ఆయన యెరూషలేము లోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు–ఈయన ఎవరో అని కలవరపడెను.
జనసమూహము–ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్తయైన యేసు అని చెప్పిరి.