గాదు గోత్రములో దెయూవేలు కుమారుడైన ఎలాసాపు
ఆరవ దినమున అర్పణమును తెచ్చినవాడు దెయూవేలు కుమారుడును గాదీయులకు ప్రధానుడునైన ఎలీయాసాపు.
ఇది దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు అర్పణము.
గాదీయుల గోత్రసైన్యమునకు దెయువేలు కుమారుడైన ఎలీయాసాపు అధిపతి.