ప్రవేశించిరి
మత్తయి 8:14

తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి, జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి

మత్తయి 8:15

ఆమె చెయ్యిముట్టగా జ్వరమామెను విడిచెను; అంతట ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను.

లూకా 4:38

ఆయన సమాజమందిరము లోనుండి లేచి , సీమోను ఇంటి లోనికి వెళ్లెను . సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడియుండెను గనుక ఆమె విషయమై ఆయనయొద్ద మనవి చేసికొనిరి .

లూకా 4:39

ఆయన ఆమె చెంతను నిలువబడి , జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను ; వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను .

లూకా 9:58

అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చు కొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను.