మొలకలు పెరిగి గింజపట్టినప్పుడు గురుగులు కూడ అగపడెను
మార్కు 4:26-29
26

మరియు ఆయనఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి,

27

రాత్రింబగళ్లు నిద్రపోవుచు, మేల్కొనుచు నుండగా, వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది.

28

భూమి మొదట మొలకను తరువాత వెన్నును అటుతరువాత వెన్నులో ముదురు గింజలను తనంతటతానే పుట్టించును.

29

పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పెను.