వారు హోరు కొండనుండి బయలుదేరి సల్మానాలో దిగిరి.
సంఖ్యాకాండము 21:4

వారు ఎదోముదేశమును చుట్టి పోవలెనని హోరు కొండనుండి ఎఱ్ఱసముద్రమార్గముగా సాగినప్పుడు మార్గాయాసముచేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను.