దానీయుల గోత్రములో యొగ్లి కుమారుడైన బుక్కీ ప్రధాని,
అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొకయిల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను.