ప్రయాణమై పోయి
సంఖ్యాకాండము 33:17

కిబ్రోతుహతావాలోనుండి బయలుదేరి హజేరోతులో దిగిరి.

హజేరోతులో
సంఖ్యాకాండము 12:16

తరువాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి.

ద్వితీయోపదేశకాండమ 1:1

యొర్దాను ఇవతలనున్న అరణ్యములో, అనగా పారానుకును తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహాబను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న ఆరాబాలో మోషే, ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే.