కడవరి గడ్డి మొలుచునప్పుడు ప్రభువైన యెహోవా మిడుతలను పుట్టించి దర్శనరీతిగా దానిని నాకు కనుపరచెను ; ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలిచినది .