గిల్గాలు దగ్గరనున్న పెసీలీమునొద్దనుండి తిరిగి వచ్చి–రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలెననగా అతడు–తనయొద్ద నిలిచినవారందరు వెలుపలికి పోవు వరకు ఊరకొమ్మని చెప్పెను.