మోషే ప్రజలకొరకు ప్రార్థన చేయగా యెహోవానీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభముమీద పెట్టుము; అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపుచూచి బ్రదుకునని మోషేకు సెలవిచ్చెను.
కీర్తనల గ్రంథము 106:43-45
43
అనేక పర్యాయములు
ఆయన వారిని విడిపించెను అయినను వారు
తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచువచ్చిరి. తమ దోషముచేత
హీనదశనొందిరి .
44
అయినను వారిరోదనము
తనకు వినబడగా
వారికి కలిగిన శ్రమను
ఆయన చూచెను
.
45
వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను
జ్ఞాపకముచేసికొనెను
తన కృపాబాహుళ్యమునుబట్టి
వారిని కరుణించెను
.
కీర్తనల గ్రంథము 145:8
యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయముగలవాడు.