
అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికిని తాను అతనికియ్యబడకుండుట చూచి తన వైధవ్యవస్త్రములను తీసివేసి, ముసుకువేసికొని శరీరమంతయు కప్పుకొని, తిమ్నాతునకు పోవు మార్గములోనుండు ఏనాయిము ద్వారమున కూర్చుండగా
తెకోవనుండి యుక్తిగల యొక స్త్రీని పిలువ నంపించి– ఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖవస్త్రములు ధరించుకొని తైలము పూసికొనక బహు కాలము దుఃఖపడిన దానివలెనుండి
రాజు– నీకేమి కష్టము వచ్చెనని అడిగెను. అందుకు ఆమె –నేను నిజముగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయెను;