యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెలమీద నెక్కించి
లాబాను తన గొఱ్ఱలబొచ్చు కత్తిరించుటకు వెళ్లియుండగా రాహేలు తన తండ్రి యింటనున్న గృహ దేవతలను దొంగిలెను.